కాటి వరకూ వెళ్ళి తిరిగొచ్చిన శవం..?

కాటి వరకూ వెళ్లిన శవం కానీ ఆగిన దహనం

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో విస్మయం కలిగించే సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వల్లెపు శేఖర్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొనగా.. పోస్టుమార్టం చెయ్యకుండానే దహనం చేసేందుకు కుటుంబీకులు సిద్దమయ్యారు…

మృతుడు వల్లెపు శేఖర్

విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకోగా అప్పటికే శవ యాత్ర పూర్తికా వస్తుండటంతో విధిలేని పరిస్థితి లో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

చంద్లాపూర్ లో ఊహించని ఘటన… కాటి వరకూవెళ్లిన శవం.. దహన సంస్కారాలకు బ్రేక్.. పోస్టుమార్టంనిమిత్తం శవం తీసుకెళ్ళిన పోలీసులు..! అసలేం జరిగింది..?
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *