భారత ప్రభుత్వం శ్రీ మాతాజీ నిర్మలాదేవి జన్మ శతాబ్దికి స్మారక నాణెం విడుదల

భారత ప్రభుత్వం శ్రీ మాతాజీ నిర్మలాదేవి జన్మ శతాబ్దికి స్మారక నాణెం విడుదల

గమనించదగ్గ విషయం ఏమంటే, 1923 మార్చి 21న మధ్యప్రదేశ్‌లోని చింద్వారా ప్రాంతంలో జన్మించిన పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి, కుండలిని జాగృతం చేసి సహజయోగం అనే ఒక కొత్త ధ్యాన పద్ధతిని ఆవిష్కరించారు. ఆమె 120 దేశాలకుపైగా పర్యటించి మానవజాతికి ఉచితంగా ఆత్మ సాక్షాత్కారం ఇచ్చారు.

AD

2 thoughts on “భారత ప్రభుత్వం శ్రీ మాతాజీ నిర్మలాదేవి జన్మ శతాబ్దికి స్మారక నాణెం విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *